Total Pageviews

నల్లధనాన్ని ప్రజలందరికి పంచాలి: మనీష్ తివారీ

నల్లధనాన్ని ప్రజలందరికి పంచాలి: మనీష్ తివారీ
న్యూఢిల్లీ: 'నల్లధనం'పై ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన హామీలన్ని నెరవేర్చాలని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ డిమాండ్ చేశారు. విదేశీ బ్యాంకుల్లో దాచిన నల్లధనాన్ని స్వదేశానికి తెప్పించి.. ప్రజలందరికి పంచుతానని మోడీ చేసిన హామీని అమలు చేయాలని ఆయన అన్నారు. 
 
ఈ కేసులో న్యాయపరమైన అంశాలను సుప్రీం కోర్టు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. నల్ల కుబేరుల జాబితాను సుప్రీం కోర్టుకు కేంద్రం ప్రభుత్వం దాఖలు చేసిన నేపథ్యంలో మనీష్ తివారీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో నల్లధనాన్ని స్వదేశానికి తెప్పించి ప్రజలందరికి పంచుతానని మోడీ చేసిన వ్యాఖ్యలను మనీష్ తివారీ గుర్తు చేశారు.
Share on Google Plus

About nellore people puls

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment